భారత్: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
- March 15, 2024న్యూ ఢిల్లీ: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. అసలే ధర మోతతో విలవిలలాడిపోతున్న జనాలకు.. కేంద్రం నిర్ణయంతో కొంత రిలీఫ్ దక్కనుంది. కాగా, చమురు ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని మండిపడ్డాయి. ఓటర్లకు గాలం వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్ష నేతలు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు