భారత్: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
- March 15, 2024
న్యూ ఢిల్లీ: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. అసలే ధర మోతతో విలవిలలాడిపోతున్న జనాలకు.. కేంద్రం నిర్ణయంతో కొంత రిలీఫ్ దక్కనుంది. కాగా, చమురు ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని మండిపడ్డాయి. ఓటర్లకు గాలం వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్ష నేతలు అంటున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









