రమదాన్ క్రిసెంట్ సైటింగ్ కోసం పిలుపు
- June 04, 2016
మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ - క్రిసెంట్ సైటింగ్ కమిటీ, ఖతార్లో నివసిస్తున్న ముస్లింలందరికీ పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం క్రిసెంట్ మూన్ దర్శనం కోసం ఈ పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎవరైతే దీన్ని గమనిస్తారో, దఫ్నాలోని మినిస్ట్రీ హెడ్ క్వార్టర్లో వారు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీ మఘ్రిమ్ (సన్సెట్) ప్రేయర్ ముగిసిన వెంటనే సమావేశమవుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







