సౌదీ హైవేలపై కొత్త ప్రయోగం..!
- March 17, 2024
రియాద్: సౌదీ జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంటర్సిటీ హైవేల వెంబడి బహిరంగ ప్రకటనల ప్రాజెక్ట్ను ప్రారంభించే తన ప్రణాళికను ప్రకటించింది. వాహనదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తూ పెట్టుబడిదారులు,కంపెనీలను ఆకర్షించే అథారిటీ వ్యూహంలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తి ఉన్న పార్టీలు తప్పనిసరిగా మే 6లోపు తమ అప్లికేషన్ లను సమర్పించాలి. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభమవుతుంది. నివాసితులు మరియు సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడంలో అథారిటీ యొక్క నిబద్ధతను ఈ వెంచర్ హైలైట్ చేస్తుందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









