ఎలక్టోరల్ బాండ్ల తాజా డేటాను విడుదల చేసిన EC
- March 17, 2024
న్యూ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదివారం తన వెబ్సైట్లో విడుదల చేసింది. సీల్ట్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాలు కూడా ఆ సమాచారంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని 2024 మార్చి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం ఈ రోజు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









