గ్రాండ్ మసీదు ప్రాంగణంలో యాత్రికుడిని రక్షించిన అథారిటీ
- March 21, 2024
మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంగణంలో స్పృహతప్పి పడిపోయిన బంగ్లాదేశ్ ఉమ్రా యాత్రికుడు పల్స్ని పునరుద్ధరించడంలో మక్కాలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్ బృందాలు విజయం సాధించాయి. అంబులెన్స్ బృందాలు ఆదివారం నాడు 50 ఏళ్ల యాత్రికుడు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడని సమాచారం అందడంతోనే రంగంలోకి దిగాయి. పల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు షాక్ పరికరాన్ని ఉపయోగించి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ను అందించారు. కోలుకున్న యాత్రికుడు అవసరమైన చికిత్సను అందించేందుకు వీలుగా హరమ్ అత్యవసర కేంద్రానికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులను 997 నంబర్కు కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు