ఈ నెల 27 నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
- March 24, 2024
అమరావతి: తెలుగుదశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ఈ నెల 27 నుండి మొదలుపెట్టనున్నారు. తొలి విడతలో 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









