ఈ నెల 27 నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
- March 24, 2024
అమరావతి: తెలుగుదశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ఈ నెల 27 నుండి మొదలుపెట్టనున్నారు. తొలి విడతలో 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







