బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా ఆవిర్భావ' వేడుకలు

- June 05, 2016 , by Maagulf

బహ్రెయిన్ లోని 'తెలంగాణ సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో 'తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు' ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతి చైర్మన్ శ్రీ. పేర్వారం రాములు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాయి చంద్ మరియు స్వర్ణ అక్క గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెంట్ శ్రీ.హరిప్రసాద్, పయ్యావుల శ్రీనివాస్, సామ చిన్న రాజారెడ్డి, దాసరి మురళి, వెంకటస్వామి గవ్వలపల్లి, దాసరి రవి, సురేష్,నగేష్,బాల్ రెడ్డి,పోచన్న నిర్వాహకులుగా వ్యవహరించారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com