బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా ఆవిర్భావ' వేడుకలు
- June 05, 2016
బహ్రెయిన్ లోని 'తెలంగాణ సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో 'తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు' ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతి చైర్మన్ శ్రీ. పేర్వారం రాములు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాయి చంద్ మరియు స్వర్ణ అక్క గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెంట్ శ్రీ.హరిప్రసాద్, పయ్యావుల శ్రీనివాస్, సామ చిన్న రాజారెడ్డి, దాసరి మురళి, వెంకటస్వామి గవ్వలపల్లి, దాసరి రవి, సురేష్,నగేష్,బాల్ రెడ్డి,పోచన్న నిర్వాహకులుగా వ్యవహరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)




తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









