బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా ఆవిర్భావ' వేడుకలు
- June 05, 2016బహ్రెయిన్ లోని 'తెలంగాణ సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో 'తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు' ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతి చైర్మన్ శ్రీ. పేర్వారం రాములు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాయి చంద్ మరియు స్వర్ణ అక్క గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెంట్ శ్రీ.హరిప్రసాద్, పయ్యావుల శ్రీనివాస్, సామ చిన్న రాజారెడ్డి, దాసరి మురళి, వెంకటస్వామి గవ్వలపల్లి, దాసరి రవి, సురేష్,నగేష్,బాల్ రెడ్డి,పోచన్న నిర్వాహకులుగా వ్యవహరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్