వేలంలో KD73,000 పలికిన గొర్రె
- March 26, 2024కువైట్: కబ్ద్ ప్రాంతంలో ఒక అరుదైన జాతి గొర్రెలు 73,000 KDలకు వేలంలో అమ్ముడుపోయాయి. అధికారిక నివేదిక ప్రకారం.. వేలంలో అత్యధిక ధర పలికిన గొర్రెను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. అనంతరం కువైట్లో పెంచారు. ఇది ఒక విశిష్ట జాతికి చెందినదని దానిని పెంచిన వారు తెలిపారు. ఐదుగురు కొనుగోలు దారులు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. చివరకు KD73,000కి ఒకరు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు