నకిలీ పాస్‌పోర్టుతో మోసం చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

- June 05, 2016 , by Maagulf

నకిలీ ధువపత్రాలతో పాస్‌పోర్టు ఇప్పిస్తూ మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం కరీంనగర్‌ పోలీసులు చేశారు. నిందితుల నుంచి నకిలీ ధ్రువపత్రాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి రూ.35 వేలు చొప్పున వీరు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com