పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- March 28, 2024జెడ్డా: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని జోర్డాన్ లోయలో 8,000 డనుముల భూమిని ఇజ్రాయెల్ జప్తు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భూమిని జప్తు చేయడం గురించి స్పందించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను, ఇజ్రాయెల్ ఆక్రమణ యొక్క కఠోరమైన పద్ధతులను పొడిగించడమేనని పేర్కొంది. సౌదీ అరేబియా అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను ఉల్లంఘిస్తాయని తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుందని పేర్కొన్నది. ఇది స్థిరమైన శాంతి అవకాశాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం