పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- March 28, 2024
జెడ్డా: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని జోర్డాన్ లోయలో 8,000 డనుముల భూమిని ఇజ్రాయెల్ జప్తు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భూమిని జప్తు చేయడం గురించి స్పందించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను, ఇజ్రాయెల్ ఆక్రమణ యొక్క కఠోరమైన పద్ధతులను పొడిగించడమేనని పేర్కొంది. సౌదీ అరేబియా అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను ఉల్లంఘిస్తాయని తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుందని పేర్కొన్నది. ఇది స్థిరమైన శాంతి అవకాశాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







