పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- March 28, 2024
జెడ్డా: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని జోర్డాన్ లోయలో 8,000 డనుముల భూమిని ఇజ్రాయెల్ జప్తు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భూమిని జప్తు చేయడం గురించి స్పందించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను, ఇజ్రాయెల్ ఆక్రమణ యొక్క కఠోరమైన పద్ధతులను పొడిగించడమేనని పేర్కొంది. సౌదీ అరేబియా అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను ఉల్లంఘిస్తాయని తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుందని పేర్కొన్నది. ఇది స్థిరమైన శాంతి అవకాశాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







