ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- March 28, 2024దోహా: ఖతార్ ఎక్స్ఛేంజ్ హౌస్లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి లావాదేవీకి అదనంగా QR5 వసూలు చేయనున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో QR15గా ఉన్న రుసుము ఇప్పుడు ప్రతి లావాదేవీకి QR20కి పెరిగింది. స్థానిక రెమిటెన్స్ హౌస్లోని ఒక అధికారి మాట్లాడుతూ.. పెరిగిన రుసుములు భౌతిక శాఖలు, ఆన్లైన్ లావాదేవీలకు వర్తింస్తుందని తెలిపారు. ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్