ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- March 28, 2024
దోహా: ఖతార్ ఎక్స్ఛేంజ్ హౌస్లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి లావాదేవీకి అదనంగా QR5 వసూలు చేయనున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో QR15గా ఉన్న రుసుము ఇప్పుడు ప్రతి లావాదేవీకి QR20కి పెరిగింది. స్థానిక రెమిటెన్స్ హౌస్లోని ఒక అధికారి మాట్లాడుతూ.. పెరిగిన రుసుములు భౌతిక శాఖలు, ఆన్లైన్ లావాదేవీలకు వర్తింస్తుందని తెలిపారు. ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన