ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- March 28, 2024దోహా: ఖతార్ ఎక్స్ఛేంజ్ హౌస్లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి లావాదేవీకి అదనంగా QR5 వసూలు చేయనున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో QR15గా ఉన్న రుసుము ఇప్పుడు ప్రతి లావాదేవీకి QR20కి పెరిగింది. స్థానిక రెమిటెన్స్ హౌస్లోని ఒక అధికారి మాట్లాడుతూ.. పెరిగిన రుసుములు భౌతిక శాఖలు, ఆన్లైన్ లావాదేవీలకు వర్తింస్తుందని తెలిపారు. ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..