ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- April 13, 2024
అమరావతి: ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మసీదులలో పనిచేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెల వరకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ. 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?