'కామన్ సెన్స్' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
- April 13, 2024
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించిన 20వ గ్రంథం 'కామన్ సెన్స్' ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు స్వగృహంలో ఆవిష్కరిస్తూ, సాహిత్యానికి వంశీ సంస్థ 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.రచయిత్రి మాధురి వారణాసి, తొలి ప్రతి స్వీకర్తలు ఉగాండా వాసులు రాధ,వ్యాసకృష్ణ బూరుగుపల్లి, ఆర్టిస్ట్ కూచి సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?