'కామన్ సెన్స్' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
- April 13, 2024హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించిన 20వ గ్రంథం 'కామన్ సెన్స్' ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు స్వగృహంలో ఆవిష్కరిస్తూ, సాహిత్యానికి వంశీ సంస్థ 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.రచయిత్రి మాధురి వారణాసి, తొలి ప్రతి స్వీకర్తలు ఉగాండా వాసులు రాధ,వ్యాసకృష్ణ బూరుగుపల్లి, ఆర్టిస్ట్ కూచి సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్