'కామన్ సెన్స్' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

- April 13, 2024 , by Maagulf
\'కామన్ సెన్స్\' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించిన 20వ గ్రంథం 'కామన్ సెన్స్' ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు స్వగృహంలో ఆవిష్కరిస్తూ, సాహిత్యానికి వంశీ సంస్థ 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.రచయిత్రి మాధురి వారణాసి, తొలి ప్రతి స్వీకర్తలు ఉగాండా వాసులు రాధ,వ్యాసకృష్ణ బూరుగుపల్లి, ఆర్టిస్ట్ కూచి సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com