'కామన్ సెన్స్' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
- April 13, 2024
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించిన 20వ గ్రంథం 'కామన్ సెన్స్' ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు స్వగృహంలో ఆవిష్కరిస్తూ, సాహిత్యానికి వంశీ సంస్థ 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.రచయిత్రి మాధురి వారణాసి, తొలి ప్రతి స్వీకర్తలు ఉగాండా వాసులు రాధ,వ్యాసకృష్ణ బూరుగుపల్లి, ఆర్టిస్ట్ కూచి సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









