మళ్లీ నాగార్జున మల్లీ స్టారర్.! ఈ సారి ప్లాన్ వేరే.!
- April 15, 2024కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కొత్త డైరెక్టర్లు ఎంతో మంది నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే మల్టీ స్టారర్ సినిమాలకూ నాగార్జున పెట్టింది పేరు. రీసెంట్గా కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. అదే ‘నా సామిరంగ’.
రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగ్తో కలిసి నటించారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఇంకో మల్టీ స్టారర్కి నాగ్ సిద్ధమవుతున్నాడట.
అయితే, వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ సారి సీనియర్ హీరోలతో కలిసి పని చేయాలనుకుంటున్నాడట నాగార్జున.
ఆ దిశగా ఆల్రెడీ తన కసరత్తులు మొదలెట్టేశాడట. ఓ స్టార్ హీరోని ఒప్పించేందుకు మంతనాలు చేస్తున్నాడట తెర వెనక నాగార్జున.
ఓ కొత్త డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్కి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు.? ఈ ప్రాజెక్ట్లో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరు.? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ