విద్యార్థుల మృతి పై ఒమన్ కేబినెట్ సంతాపం
- April 16, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలు, బంధువులకు ఒమన్ మంత్రి మండలి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. భారీ వర్షాల కారణంగా ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలు మరియు బంధువులకు మంత్రి మండలి తన సంతాపాన్ని తెలియజేసింది. మరణించిన వారి కుటుంబాలకు మనో ధైర్యం ప్రసాదించాలని ప్రార్ధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?