విద్యార్థుల మృతి పై ఒమన్ కేబినెట్ సంతాపం
- April 16, 2024మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలు, బంధువులకు ఒమన్ మంత్రి మండలి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. భారీ వర్షాల కారణంగా ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలు మరియు బంధువులకు మంత్రి మండలి తన సంతాపాన్ని తెలియజేసింది. మరణించిన వారి కుటుంబాలకు మనో ధైర్యం ప్రసాదించాలని ప్రార్ధించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు