ఒమన్లోని పాఠశాలలకు సెలవు..!
- April 17, 2024
మస్కట్: వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 17న ధోఫర్ మరియు అల్ వుస్తా గవర్నరేట్లు మినహా ఒమన్ సుల్తానేట్లోని అన్ని గవర్నరేట్లలో తరగతులను తాత్కాలికంగా నిలిపివేశారు. వీలున్న చోటల్లా ఆన్లైన్ లెర్నింగ్ కొనసాగించాలని సూచించారు. ధోఫర్ గవర్నరేట్లు మినహా అన్ని గవర్నరేట్లలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు విదేశీ పాఠశాలల్లో దూరవిద్య ద్వారా తరగతులను కొనసాగించాలని సూచించింది. అల్ వుస్తా ఒమన్ సుల్తానేట్ అస్థిర వాతావరణం ప్రభావం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం