ప్రభుత్వ ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ పొడిగింపు
- April 17, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్కింగ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. ఫెడరల్ కార్మికులు ఏప్రిల్ 17 బుధవారం రిమోట్గా పని చేస్తారు. కాగా కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం