కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి
- April 18, 2024కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి HE షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్ను కలిశారు. తన పదవీ కాలంలో ప్రారంభించిన ప్రవాస-స్నేహపూర్వక చర్యలకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఆ విషయంలో భారతీయ సమాజానికి సంబంధించిన పరిణామాలను ఆయనకు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం