జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- April 18, 2024విజయవాడ: విజయవాడలో ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు.
ముఖ్యమంత్రి జగన్పై సతీష్ దాడి చేసినట్లు పోలీసు ఎంక్వైరీలో తేలింది. సతీష్కు దుర్గారావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష