జగన్‌ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్

- April 18, 2024 , by Maagulf
జగన్‌ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్

విజయవాడ: విజయవాడలో ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌పై సతీష్ దాడి చేసినట్లు పోలీసు ఎంక్వైరీలో తేలింది. సతీష్‌కు దుర్గారావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com