జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- April 18, 2024విజయవాడ: విజయవాడలో ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు.
ముఖ్యమంత్రి జగన్పై సతీష్ దాడి చేసినట్లు పోలీసు ఎంక్వైరీలో తేలింది. సతీష్కు దుర్గారావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక