పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- April 18, 2024
యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎమిరేట్స్ అల్లాడిపోతున్నది. ఈ నేపథ్యంలో పౌరులు మరియు నివాసితుల భద్రతే దేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత అని, దేశంలోని మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన అన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారుల సహకారంతో ప్రభావితమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ప్రజలందరి భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







