పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- April 18, 2024యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎమిరేట్స్ అల్లాడిపోతున్నది. ఈ నేపథ్యంలో పౌరులు మరియు నివాసితుల భద్రతే దేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత అని, దేశంలోని మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన అన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారుల సహకారంతో ప్రభావితమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ప్రజలందరి భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు