ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- April 19, 2024
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని ఇస్ఫాహాన్పై ఇజ్రాయెల్ ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. గాజాలో కాల్పుల విరమణ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని మరియు అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయాలని ఒమన్ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాతంలో శాంతిని పునరుద్ధరించడానికి పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







