దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ
- April 21, 2024
దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలతో అతలాకుతలమైన కొద్ది రోజుల తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రయాణికులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూఏఈలో అత్యధికంగా నమోదైన వర్షపాతం మా కార్యకలాపాలకు, మా అతిథులకు మరియు మా సహోద్యోగులకు పెద్ద అంతరాయం కలిగించిందని తెలిపారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లో సాధారణ షెడ్యూల్కు చేరుకుందని, ప్రయాణీకులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సహకారం ఎంతో అభినందనీయం అని, జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?