బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- April 23, 2024బహ్రెయిన్: సిత్రా ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల కోసం ఆన్లైన్ లెర్నింగ్ లో మార్పులను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22నుండి గురువారం ఏప్రిల్ 25వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో అసాధారణ వాసనలు(స్మెల్స్) వస్తున్నట్లు వచ్చిన నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, వ్యక్తిగతంగా తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని, డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఆన్లైన్ లెర్నింగ్ కు మారాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..