బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- April 23, 2024
బహ్రెయిన్: సిత్రా ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల కోసం ఆన్లైన్ లెర్నింగ్ లో మార్పులను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22నుండి గురువారం ఏప్రిల్ 25వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో అసాధారణ వాసనలు(స్మెల్స్) వస్తున్నట్లు వచ్చిన నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, వ్యక్తిగతంగా తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని, డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఆన్లైన్ లెర్నింగ్ కు మారాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు