బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు

- April 23, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు

బహ్రెయిన్: సిత్రా ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ లో మార్పులను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22నుండి గురువారం ఏప్రిల్ 25వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో అసాధారణ వాసనలు(స్మెల్స్) వస్తున్నట్లు వచ్చిన నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.  ముందుజాగ్రత్త చర్యగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, వ్యక్తిగతంగా తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ లెర్నింగ్ కు మారాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com