బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- April 23, 2024బహ్రెయిన్: సిత్రా ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల కోసం ఆన్లైన్ లెర్నింగ్ లో మార్పులను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22నుండి గురువారం ఏప్రిల్ 25వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో అసాధారణ వాసనలు(స్మెల్స్) వస్తున్నట్లు వచ్చిన నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, వ్యక్తిగతంగా తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని, డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఆన్లైన్ లెర్నింగ్ కు మారాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు