దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- April 24, 2024దుబాయ్: దుబాయ్లో ఏప్రిల్ 21న అంతర్జాతీయ అవార్డుల వేడుక జరిగింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండియా నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరై, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కోల్కత్తా వెంచర్స్ ఫౌండర్, సీఈవో అవెలో రాయ్ అవార్డులను అందజేశారు. ISEA(ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్) ఫౌండర్ రాగ్ని, కో-ఫౌండర్ రాహుల్ అతిథులకు స్వాగతం పలికారు. వ్యాపారవేత్తలందరికీ విలువైన నెట్వర్కింగ్ అవకాశాలు, వారి వ్యాపారాలను మెరుగుపరచడానికి అవసరమైన వేదికగా తమ సంస్థ నిలుస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కి సహకరించిన ఉపాసన కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..