ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- April 25, 2024దుబాయ్: ఏప్రిల్ 16న రికార్డు వర్షాల సమయంలో వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల రద్దు నిర్ణయం సమాజానికి మరియు వారి భద్రతకు, ముఖ్యంగా అసాధారణమైన పరిస్థితులలో దుబాయ్ పోలీసుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు సోమవారం షార్జా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం