సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- April 26, 2024మనామా: బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు ఒక ప్రభుత్వ సంస్థను, ప్రత్యేకించి విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేసిన ఉపాధ్యాయునికి BD100 జరిమానా విధించింది. తన పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు, మంత్రిత్వ శాఖపై ప్రత్యక్ష దాడితో కూడిన వీడియో క్లిప్ను పోస్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను సమర్పించింది. గత 20 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ 'లోపభూయిష్ట విద్యార్థులను' తయారు చేసిందని సదరు ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్లకు తీవ్ర నష్టం కలిగించిందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు.. మంత్రిత్వ శాఖ వాదనకు మద్దతుగా నిలిచింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..