ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- April 26, 2024రియాద్: ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల 38 ఎమర్జెన్సీ కేసులను ఆసుపత్రి అత్యవసర విభాగాలు అందుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దులాలి మాట్లాడుతూ.. బాణసంచా వాడకం ఈద్ను సంతోషకరమైన సందర్భం నుండి బాధాకరమైన క్షణంగా మారుస్తుందని అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల పిల్లలకు గాయాలు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..