యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- April 27, 2024
యూఏఈ: దేశంలోని ఒమన్ పౌరుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుండి 2023 వరకు జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తిస్తుందని వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సోమవారం యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఎమిరేట్లోని ఒమానీ పౌరులకు జరిమానా రద్దును తక్షణమే అమలు చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు ప్రకటించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ పైలట్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. ఒమన్ పౌరులు చేసే అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు