యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- April 27, 2024యూఏఈ: దేశంలోని ఒమన్ పౌరుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుండి 2023 వరకు జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తిస్తుందని వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సోమవారం యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఎమిరేట్లోని ఒమానీ పౌరులకు జరిమానా రద్దును తక్షణమే అమలు చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు ప్రకటించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ పైలట్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. ఒమన్ పౌరులు చేసే అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు