యూఏఈ లో స్వల్ప భూకంపం
- April 27, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఈలు శనివారం 2.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. దీంతో కొంతమంది నివాసితులు తెల్లవారుజామున భూ ప్రకంపనలు అనుభవించారు. ఖోర్ ఫక్కన్ తీరంలో 5 కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.03 గంటలకు భూకంపం సంభవించింది. NCM ప్రకారం, నివాసితులు ప్రకంపనలు అనుభవించినప్పటికీ, దేశంలో భూకంపం ప్రభావం కనిపించలేదని నిపుణులు స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు