యూఏఈ లో స్వల్ప భూకంపం
- April 27, 2024యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఈలు శనివారం 2.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. దీంతో కొంతమంది నివాసితులు తెల్లవారుజామున భూ ప్రకంపనలు అనుభవించారు. ఖోర్ ఫక్కన్ తీరంలో 5 కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.03 గంటలకు భూకంపం సంభవించింది. NCM ప్రకారం, నివాసితులు ప్రకంపనలు అనుభవించినప్పటికీ, దేశంలో భూకంపం ప్రభావం కనిపించలేదని నిపుణులు స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు