15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- April 27, 2024రియాద్: రియాద్లో అనేక ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్-అబ్దాలీ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రామాణిక ఫుడ్ కోర్టులలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 15 సంఘటనలు ఒకే ఫుడ్ కోర్టులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై చర్యలు తీసుకున్నామని ఆ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తులు అవసరమైన వైద్య సంరక్షణను పొందారని, పరిస్థితిని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..