15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- April 27, 2024
రియాద్: రియాద్లో అనేక ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్-అబ్దాలీ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రామాణిక ఫుడ్ కోర్టులలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 15 సంఘటనలు ఒకే ఫుడ్ కోర్టులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై చర్యలు తీసుకున్నామని ఆ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తులు అవసరమైన వైద్య సంరక్షణను పొందారని, పరిస్థితిని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు