ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- May 01, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ గవర్నర్ HE షేక్ సబా బదర్ సబా అల్-సలేం అల్-సబాను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాయబారి డాక్టర్ స్వైకా అభినందనలు తెలిపారు. తన అధికార పరిధిలో భారతీయ కమ్యునిటీ సంక్షేమానికి కృషికి కూడా రాయబారి ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!









