ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- May 01, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ గవర్నర్ HE షేక్ సబా బదర్ సబా అల్-సలేం అల్-సబాను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాయబారి డాక్టర్ స్వైకా అభినందనలు తెలిపారు. తన అధికార పరిధిలో భారతీయ కమ్యునిటీ సంక్షేమానికి కృషికి కూడా రాయబారి ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









