తల్లి, ఇద్దరు కుమార్తెలు మంటల్లో ఆహుతి
- June 08, 2016
షార్జా : ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో మహిళ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు.స్త్రీ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు - కొమొరోస్ జాతీయులు భాగస్వామ్య విల్లాలో నివసిస్తున్న ఈ కుటుంబం తో విల్లా లో ఒకవైపు నివసిస్తున్నారు..షార్జ ఆల్గఫిహ్ ప్రాంతంలో ఒక విల్లాని చుట్టేస్తున్న ఒక అగ్ని మంటల గురించి షార్జా పోలీస్ ఆపరేషన్స్ గది వద్ద రాత్రి 11.33 సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందని అగ్నిమాపక అధికారి చెప్పారు. దీంతో స్పందించిన తమ అగ్నిమాపక సిబ్బంది మూడు నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు.ఒక తల్లి మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు మరణానికి కారణమైన అగ్ని ఎలా వ్యాపించిందో అన్న ఆధారం దొరక లేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్, మొదటి పౌర రక్షణ లెఫ్టినెంట్ - సామి నక్బి తెలిపారు. , పొగ పీల్చడం కారణంగా ఈ ముగ్గురు మరణించారని పరిశోధనల అనంతరం అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇప్పటికీ తెలియదు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







