మోసగాళ్ళ వలలో పడొద్దు: పౌరులకు ఇండియన్ ఎంబసీ సూచన
- June 08, 2016
ఎంబసీ అధికారుల పేరుతో ఎవరైనా మస్కట్లోని పౌరులకు ఫోన్ చేసి, డబ్బులు చెల్లించాలనీ, జరీమానా పెండింగ్లో ఉందనీ, తప్పుడు ధృవపత్రాలు కలిగి ఉన్నారనీ బెదిరిస్తే తక్షణం ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ అధికారులు మస్కట్లోని భారతీయులకు సూచించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నట్లుగా తమకు సమాచారం అందుతోందని ఎంబసీ అధికారులు తెలిపారు. ఎంబసీ నుంచి ఎవరూ అలాంటి ఫోన్ కాల్స్ చెయ్యరనీ, భారతీయులెవరికైనా అలాంటి కాల్స్ వస్తే, వెంటనే ఆ వివరాల్ని 24684517 లేదా ఇండియన్ ఎంబసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎంబసీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







