దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- May 09, 2024
దుబాయ్: ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన నాలుగు దుబాయ్ మెట్రో స్టేషన్లు మే 28 నాటికి సాధారణ కార్యకలాపాలను పునర్ ప్రారంభం కానున్నాయి. ఆన్పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మరియు ఎనర్జీ మెట్రో స్టేషన్లు అత్యున్నత ప్రమాణాలు మరియు సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అన్ని నిర్వహణ మరియు భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి తెరవబడతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!