250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం

- May 12, 2024 , by Maagulf
250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం

మస్కట్: 250 మందికి పైగా ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం మంజూరు చేయాలని హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ డిక్రీ జారీ చేశారు. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ 257 మందికి ఒమానీ పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ రాయల్ డిక్రీ నెం. 26/2024ను జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com