షార్జాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆత్మీయ కలయిక
- May 22, 2024
షార్జా: అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులు అండగా నిలిచి వేములవాడ నియోకవర్గంలో తనను ఎమ్మెల్యే గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపెందుకు యూఏఈ విచ్చేసిన ఆది శ్రీనివాస్ (ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ విప్).ఈ సందర్భంలో ఎస్.వి.రెడ్డి అధ్యక్షులు ప్రవాస భారతీయుల విభాగం.ఆధ్వర్యంలో ఇండియన్ అసోషియన్ షార్జాలో ఆత్మీయ కలయిక సభలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో గల్ఫ్ లో చిక్కిపోయిన వెయ్యిల సంఖ్యలో కార్మికులను తెలంగాణకు పంపించడంలో మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఎస్.వి.రెడ్డి కి సహాకరించడం ఆనందదాయకం.గల్ఫ్ కార్మికులకు సహకరించిన ఇండియన్ అసోసియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు వాళ్ల అధికార బృందానికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి కార్మికులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.


తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









