షార్జాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆత్మీయ కలయిక
- May 22, 2024
షార్జా: అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులు అండగా నిలిచి వేములవాడ నియోకవర్గంలో తనను ఎమ్మెల్యే గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపెందుకు యూఏఈ విచ్చేసిన ఆది శ్రీనివాస్ (ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ విప్).ఈ సందర్భంలో ఎస్.వి.రెడ్డి అధ్యక్షులు ప్రవాస భారతీయుల విభాగం.ఆధ్వర్యంలో ఇండియన్ అసోషియన్ షార్జాలో ఆత్మీయ కలయిక సభలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో గల్ఫ్ లో చిక్కిపోయిన వెయ్యిల సంఖ్యలో కార్మికులను తెలంగాణకు పంపించడంలో మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఎస్.వి.రెడ్డి కి సహాకరించడం ఆనందదాయకం.గల్ఫ్ కార్మికులకు సహకరించిన ఇండియన్ అసోసియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు వాళ్ల అధికార బృందానికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి కార్మికులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.


తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







