ఈ రెమిడీస్తో మధుమేహాన్ని కంట్రోల్లో వుంచుకోవచ్చు.!
- May 22, 2024
మధుమేహం (డయాబెటిస్) ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు.. ఇక జీవితాంతం మందులకు పరిమితం కావల్సిందే. అంతేకాదు, ఆహార నియమాల్లోనూ కొన్ని నియంత్రణలు తప్పని సరి.
వీటితో పాటూ, అనేక రకాల అనారోగ్య సమస్యలు మధుమేహుల్ని వేధిస్తుంటాయ్. అయితే, ప్రతీరోజూ తీసుకునే మందులతో పాటూ, మధుమేహం వున్న వాళ్లు కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రణలో వుంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగానూ వుండొచ్చు.
కొన్ని చిన్న చిన్న యోగాసనాల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైనవి ప్రాణాయామం, శవాసనం. ఈ ఆసనాలను ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల ప్లీహ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి చక్కెర స్థాయిల్ని సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయ్.
ఈ ఆసనాల్లో ధ్యానం, శ్వాస పధ్దతులు అనుసరించడం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే, క్రమం తప్పకుండా మధుమేహం వున్నవారు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!