ఐదు దేశాల పర్యటన ముగించిన మోదీ..

- June 09, 2016 , by Maagulf
ఐదు దేశాల పర్యటన ముగించిన  మోదీ..

ప్రధాని నరేంద్రమోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. జూన్‌ 4 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ అఫ్గానిస్థాన్‌, ఖతార్‌, స్విట్జర్లాండ్‌, మెక్సికోలో పర్యటించారు. ఐదు రోజుల్లో ఐదుదేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com