ఐదు దేశాల పర్యటన ముగించిన మోదీ..
- June 09, 2016ప్రధాని నరేంద్రమోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. జూన్ 4 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. ఐదు రోజుల్లో ఐదుదేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు.
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!