పతకాలు అందుకున్న HM సుల్తాన్, జోర్డాన్ రాజు
- May 23, 2024
అమ్మాన్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు జోర్డాన్లోని హాషెమైట్ రాజ్యానికి చెందిన రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ గౌరవ ఆర్డర్లను (పతకాలు) ఇచ్చిపుచ్చుకున్నారు. మెజెస్టి ది సుల్తాన్ కింగ్ అబ్దుల్లా IIని "ఆర్డర్ ఆఫ్ అల్ సెయిద్ (విసామ్ అల్-సైద్)షతో సత్కరించారు. ఇది అత్యంత ఉన్నతమైన ఒమానీ పతకం. ఈ ఉత్తర్వు ప్రదానం ఒమన్ మరియు జోర్డాన్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను తెలుపుతుందని హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అన్నారు. అదే విధంగా కింగ్ అబ్దుల్లా II అతని మెజెస్టి ది సుల్తాన్కు "ఆర్డర్ ఆఫ్ అల్-హుస్సేన్ బిన్ అలీ"ని అత్యంత ఉన్నతమైన జోర్డానియన్ పతకాన్ని అందించారు. ఈ అవార్డు రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఒమానీ మరియు జోర్డానియన్ ప్రజల మధ్య ఉన్న ఉన్నత స్థాయి అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









