పతకాలు అందుకున్న HM సుల్తాన్, జోర్డాన్ రాజు
- May 23, 2024
అమ్మాన్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు జోర్డాన్లోని హాషెమైట్ రాజ్యానికి చెందిన రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ గౌరవ ఆర్డర్లను (పతకాలు) ఇచ్చిపుచ్చుకున్నారు. మెజెస్టి ది సుల్తాన్ కింగ్ అబ్దుల్లా IIని "ఆర్డర్ ఆఫ్ అల్ సెయిద్ (విసామ్ అల్-సైద్)షతో సత్కరించారు. ఇది అత్యంత ఉన్నతమైన ఒమానీ పతకం. ఈ ఉత్తర్వు ప్రదానం ఒమన్ మరియు జోర్డాన్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను తెలుపుతుందని హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అన్నారు. అదే విధంగా కింగ్ అబ్దుల్లా II అతని మెజెస్టి ది సుల్తాన్కు "ఆర్డర్ ఆఫ్ అల్-హుస్సేన్ బిన్ అలీ"ని అత్యంత ఉన్నతమైన జోర్డానియన్ పతకాన్ని అందించారు. ఈ అవార్డు రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఒమానీ మరియు జోర్డానియన్ ప్రజల మధ్య ఉన్న ఉన్నత స్థాయి అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









