మ్యాంగో ప్రాన్స్
- June 09, 2016
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (శుభ్రం చేసినవి) - అరకేజీ, మామిడికాయలు - 2, కారం - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, గరంమసాలా పొడి -1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - అరకప్పు, ఉల్లిగడ్డలు - 2, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : రొయ్యలకు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, ఉప్పు బాగా కలిపి పక్కనుంచుకోవాలి. మామిడికాయల్ని ఉడికించి గుజ్జుని గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత రొయ్యల్ని కూడా కలిపి సన్నని సెగమీద వేగనివ్వాలి. మామిడి గుజ్జుని కలిపి (కావాలనుకుంటే తగినంత నీరు చేర్చండి) నీరంతా ఇగిరిపోయాక దించేముందు మసాలాపొడి, కొత్తిమీరను చల్లుకోవాలి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







