సూక్ వాకీఫ్లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్
- May 28, 2024
దోహా: భారతీయ మామిడి ప్రదర్శన సూక్ వాకిఫ్ లో జరగనుంది. ఇండియా ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు, మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









