సూక్ వాకీఫ్లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్
- May 28, 2024
దోహా: భారతీయ మామిడి ప్రదర్శన సూక్ వాకిఫ్ లో జరగనుంది. ఇండియా ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు, మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







