సూక్ వాకీఫ్లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్
- May 28, 2024
దోహా: భారతీయ మామిడి ప్రదర్శన సూక్ వాకిఫ్ లో జరగనుంది. ఇండియా ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు, మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







