మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు
- June 10, 2016
సౌదీ అరేబియా, 95000 పైగా మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు పలు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనికి సంబంధించి త్వరలో పూర్తి స్పష్టత రానుందని ఇస్లామిక్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ తౌఫీక్ అల్ సుదైరి వివరించారు. ప్రముఖమైన మసీదుల నుంచి మొదలు పెట్టి, ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేస్తామని, సెక్యూరిటీ ఏజెన్సీస్కీ తమకూ మధ్య పూర్తిస్థాయి సంయమనం ఉందని ఆయన వెల్లడించారు. గత ఏడాది సూసైడ్ బాంబర్స్, మసీదులపై దాడికి దిగి పలువుర్ని హతమార్చారు. పలువురు ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మసీదుల వద్ద పూర్తిస్థాయి భద్రత కోసం సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు చేయాలని భావించామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







