మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు
- June 10, 2016
సౌదీ అరేబియా, 95000 పైగా మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు పలు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనికి సంబంధించి త్వరలో పూర్తి స్పష్టత రానుందని ఇస్లామిక్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ తౌఫీక్ అల్ సుదైరి వివరించారు. ప్రముఖమైన మసీదుల నుంచి మొదలు పెట్టి, ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేస్తామని, సెక్యూరిటీ ఏజెన్సీస్కీ తమకూ మధ్య పూర్తిస్థాయి సంయమనం ఉందని ఆయన వెల్లడించారు. గత ఏడాది సూసైడ్ బాంబర్స్, మసీదులపై దాడికి దిగి పలువుర్ని హతమార్చారు. పలువురు ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మసీదుల వద్ద పూర్తిస్థాయి భద్రత కోసం సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు చేయాలని భావించామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









