దేశాన్ని అవమానిస్తే.. 5000 KD జరిమానా..!

- May 30, 2024 , by Maagulf
దేశాన్ని అవమానిస్తే.. 5000 KD జరిమానా..!

కువైట్: దేశ అంతర్గత పరిస్థితులపై తప్పుడు వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం మరియు ప్రసారం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలోని ఆర్థిక పరిస్థితిపై విశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలను ప్రచురించడం నేరమని ప్రకటించింది. ఇలాంటి ఆరోపణలపై క్రిమినల్ కోర్టు ఒక సోషల్ మీడియా వినియోగదారుపై KD 5,000 జరిమానా విధించిందని గుర్తు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com