వదలిన కార్లు తొలగించమని ఉత్తర గవర్నర్ ప్రచారం
- June 10, 2016
ఉత్తర గవర్నర్ ఆలీ అల్ అస్ఫూర్ సలమాబాద్ లో వివిధ మరమత్తులతో వదిలివేయబడిిన కారులను వదలిన కార్లు తొలగించమని ఉత్తర గవర్నర్ ప్రచారం చేశారు. తొలి విడత ప్రయోగ సమయంలో సలమాబాద్ ప్రాంతంలో టిక్కెట్ కల్గిన వాహనాలు తొలగించాలని ప్రచారం మొదలుపెట్టారు. ఉల్లంఘనలను సరిదిద్దేందుకు నేరస్థులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు అవసరం అన్నారు.ప్రచారంలో గురువారం ప్రారంభించారు. ఎక్కువ కాలం వాడిన కార్లు సుదీర్ఘకాలంపాటు రద్దు చేసిన వాడిన కార్లు తొలగించడానికి ప్రతి వారం ఒక ప్రత్యేక రోజు కేటాయించారు. ఉల్లంఘనలు చట్టాలకు లోబడి లేని మరమ్మత్తుల దుకాణాలకు జరిమానాలు జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









