1260 మంది ప్రవాసుల పై బహిష్కరణ వేటు
- June 05, 2024
మస్కట్: మే నెలకు సంబంధించి ఒమన్ సుల్తానేట్ నుండి వివిధ ఉల్లంఘనలలో 1,200 మందికి పైగా ప్రవాసులు బహిష్కరించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ (మోల్) తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ద్వారా ప్రాతినిధ్యం వహించిందని, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ యొక్క ఇన్స్పెక్షన్ యూనిట్ మద్దతుతో ఈ నెలలో 1,725 మంది కార్మికులను అరెస్టు చేసినట్టు తెలిపింది. 1,260 మంది కార్మికులను బహిష్కరించినట్టు పేర్కొంది. ఒమన్ విజన్ 2040 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా కార్మిక మార్కెట్ను నియంత్రించే లక్ష్యంతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని గవర్నరేట్లలో ప్రైవేట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ప్రవాస లేబర్ ఫోర్స్ పై మంత్రిత్వ శాఖ తన తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేస్తోందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









