1260 మంది ప్రవాసుల పై బహిష్కరణ వేటు
- June 05, 2024
మస్కట్: మే నెలకు సంబంధించి ఒమన్ సుల్తానేట్ నుండి వివిధ ఉల్లంఘనలలో 1,200 మందికి పైగా ప్రవాసులు బహిష్కరించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ (మోల్) తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ద్వారా ప్రాతినిధ్యం వహించిందని, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ యొక్క ఇన్స్పెక్షన్ యూనిట్ మద్దతుతో ఈ నెలలో 1,725 మంది కార్మికులను అరెస్టు చేసినట్టు తెలిపింది. 1,260 మంది కార్మికులను బహిష్కరించినట్టు పేర్కొంది. ఒమన్ విజన్ 2040 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా కార్మిక మార్కెట్ను నియంత్రించే లక్ష్యంతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని గవర్నరేట్లలో ప్రైవేట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ప్రవాస లేబర్ ఫోర్స్ పై మంత్రిత్వ శాఖ తన తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేస్తోందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







