1260 మంది ప్రవాసుల పై బహిష్కరణ వేటు
- June 05, 2024
మస్కట్: మే నెలకు సంబంధించి ఒమన్ సుల్తానేట్ నుండి వివిధ ఉల్లంఘనలలో 1,200 మందికి పైగా ప్రవాసులు బహిష్కరించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ (మోల్) తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ద్వారా ప్రాతినిధ్యం వహించిందని, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ యొక్క ఇన్స్పెక్షన్ యూనిట్ మద్దతుతో ఈ నెలలో 1,725 మంది కార్మికులను అరెస్టు చేసినట్టు తెలిపింది. 1,260 మంది కార్మికులను బహిష్కరించినట్టు పేర్కొంది. ఒమన్ విజన్ 2040 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా కార్మిక మార్కెట్ను నియంత్రించే లక్ష్యంతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని గవర్నరేట్లలో ప్రైవేట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ప్రవాస లేబర్ ఫోర్స్ పై మంత్రిత్వ శాఖ తన తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేస్తోందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







