ఆరో రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
- June 06, 2024
కువైట్: సులైబియాకు ఎదురుగా ఉన్న ఆరవ రింగ్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనలో 51 ఏళ్ల సిరియన్ ప్రవాసుడు మరణించగా ఈజిప్షియన్, సిరియన్ మరియు పాకిస్తాన్ జాతీయులతో సహా 14 మంది ప్రవాసులు, అలాగే ఒక కువైట్ పౌరుడు గాయపడ్డారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. బోల్తా పడిన వాహనం అయిన డ్రైవర్ ( సిరియన్) మరణించాడు. పారామెడిక్స్ టీమ్ గాయపడిన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







