ఆరో రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
- June 06, 2024
కువైట్: సులైబియాకు ఎదురుగా ఉన్న ఆరవ రింగ్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనలో 51 ఏళ్ల సిరియన్ ప్రవాసుడు మరణించగా ఈజిప్షియన్, సిరియన్ మరియు పాకిస్తాన్ జాతీయులతో సహా 14 మంది ప్రవాసులు, అలాగే ఒక కువైట్ పౌరుడు గాయపడ్డారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. బోల్తా పడిన వాహనం అయిన డ్రైవర్ ( సిరియన్) మరణించాడు. పారామెడిక్స్ టీమ్ గాయపడిన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..