ఆరో రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
- June 06, 2024
కువైట్: సులైబియాకు ఎదురుగా ఉన్న ఆరవ రింగ్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనలో 51 ఏళ్ల సిరియన్ ప్రవాసుడు మరణించగా ఈజిప్షియన్, సిరియన్ మరియు పాకిస్తాన్ జాతీయులతో సహా 14 మంది ప్రవాసులు, అలాగే ఒక కువైట్ పౌరుడు గాయపడ్డారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. బోల్తా పడిన వాహనం అయిన డ్రైవర్ ( సిరియన్) మరణించాడు. పారామెడిక్స్ టీమ్ గాయపడిన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







